Tv424x7
Andhrapradesh

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముత్యాల ప్రసాద్ రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అయిన చంద్రగిరి లో ఒక కళాశాలలో బీటెక్ చదువుతున్న దళితుడైన జేమ్స్ అనే దళిత విద్యార్థిని అదే కళాశాలలో జూనియర్ అయినటువంటి అగ్రకులస్తుడు జేమ్స్ ను పదేపదే కులం పేరుతో దూషిస్తూ అతని బంధించి హింసించి డ్రాయర్ నోట్లో పెట్టి పిడి గుద్దులతో నోట్లో మూత్రం పోసి లాడ్జికి తీసుకుపోయి అనేక రకాలుగా హింసించి నా. అగ్రకుల విద్యార్థిని కఠినంగా శిక్షించి సమాజంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా శిక్షించి దళిత విద్యార్థి జేమ్స్ న్యాయం చేయాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ముత్యాల ప్రసాద్ రావు.

Related posts

ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి ప్రమాదభీమా ఐదు లక్షల రూపాయల చెక్కు అందచేసిన సీతంరాజు సుధాకర్

TV4-24X7 News

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసిన సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

వారు నాకు శత్రువులు కాదు నా శిష్యులే:కేఏ పాల్

TV4-24X7 News

Leave a Comment