Tv424x7
AndhrapradeshPolitical

మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా భూమా రాగిణి..

తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి భూమారాగిణి గనియమితులయ్యారు. అధికారికంగా ఈ నియామక ప్రకటన విడుదల కాగా, అనేక మంది ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

భూమా రాగిణి తాడిపత్రి రాజకీయ రంగంలో సుపరిచితమైన నాయకురాలు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సదుపాయాలు అందించడంపై ఆమె దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఆమె నాయకత్వంలో మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

గండి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం చేసిన దాత

TV4-24X7 News

ఆటో డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి– డిఎస్పి రవి బాబు

TV4-24X7 News

అధిష్టానం మేరకు నాలుగో లిస్టులో ఎవరి పేరు మాయమౌతుందో.. వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ.

TV4-24X7 News

Leave a Comment