Tv424x7
Andhrapradesh

హోం మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్

అంధ్రప్రదేశ్ హోం మంత్రిగా ఉన్న అనిత సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

🔹 వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారం అసహ్యకరమని వ్యాఖ్యానించారు.

🔹 ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలను తక్షణమే ఆపాలని స్పష్టం చేశారు.

🔹 నిజాలు నిరూపించలేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.🔹 కల్పిత కథనాలు, అబద్ధాలు ప్రచారం చేయడాన్ని వాక్ స్వాతంత్య్రంగా పరిగణించలేమన్నారు.

🔹 న్యాయమైన రాజకీయ చర్చకు తాము ఎల్లప్పుడూ స్వాగతిస్తామని, కానీ అసత్య ప్రచారాలకు తావులేదని స్పష్టం చేశారు.

👉 మొత్తానికి, సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు, అబద్ధ ప్రచారాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హోం మంత్రిని హెచ్చరించారు

Related posts

అసెంబ్లీలో అవమానాన్ని భరించలేకపోయా :చంద్రబాబు

TV4-24X7 News

ప్రతి మండలంలో భూ రీ సర్వే త్వరగతిన పూర్తి చేయాలి రెవిన్యూ డివిజనల్ అధికారి ఇ.కిరణ్మయి అదేశలు

TV4-24X7 News

కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయకూడదు : నంద్యాల వరదరాజుల రెడ్డి

TV4-24X7 News

Leave a Comment