Tv424x7
Andhrapradesh

అసెంబ్లీలో అవమానాన్ని భరించలేకపోయా :చంద్రబాబు

ఏపీ : అసెంబ్లీని వైసీపీ ప్రభుత్వం కౌరవ సభగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘శాసనసభలో నాకు, నా కుటుంబానికి, నా భార్యకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయా. గతంలో నాపై బాంబులతో దాడి చేసినప్పుడూ ఇంత బాధపడలేదు. గెలిచి సీఎంగానే వస్తానని ఆనాడు ప్రతిజ్ఞ చేశా. దాన్ని నిజం చేయడానికి ప్రజలు తోడ్పడ్డారు. ఇప్పుడు మళ్లీ శాసనసభను గౌరవసభ చేస్తా’ అని చెప్పారు.

Related posts

బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి.. దర్యాప్తుకు ఆదేశిస్తే డిప్యూటీ స్పీకర్ ఎందుకు ఉలికిపాటు?

TV4-24X7 News

దీపావళికే 3 లక్షల గృహప్రవేశం – మరో 6 లక్షల ఇళ్లు వచ్చే జూన్ లోపల..

TV4-24X7 News

మడకశిర ఎమ్మెల్యే మారువేషంలో ఆసుపత్రి తనిఖీ – ప్రత్యేక కథనం

TV4-24X7 News

Leave a Comment