Tv424x7
Andhrapradesh

ఘోర రోడ్డు ప్రమాదం….. గ్రానైట్ లారీ ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు, ముందుకు వెళ్తున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముప్పైమంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మొత్తం బస్సులో నలభై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
గాయపడిన వారిని వెంటనే రూయా ఆసుపత్రికి తరలించారు

Related posts

మిథున్ రెడ్డి కి తాత్కాలిగా బెయిల్

TV4-24X7 News

ఎందుకు ఓడిపోయాం..! ఏమైంది..?

TV4-24X7 News

రాచమల్లు ఆధ్వర్యంలో భారీగా టీడీపీ నుండి వైసీపీ లోకి చేరికలు

TV4-24X7 News

Leave a Comment