Tv424x7
Andhrapradesh

జగన్ పై అనర్హత వేటు తప్పదా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేగింది.అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.రఘురామకృష్ణరాజు ప్రకారం

➡️ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుంది.

➡️ పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు.

➡️ మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాపై రాజకీయ రచ్చ మొదలైంది.టీడీపీ నేతలు — “వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా రావాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది” అని డిమాండ్ చేస్తున్నారు.రఘురామ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ముసురుకున్నాయి.వైసీపీ తరఫున ఇంకా అధికారిక స్పందన రాలేదు.

Related posts

ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ..

TV4-24X7 News

గంజాయి సప్లయ్ చేస్తూ పట్టుబడిన నిందితుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు..

TV4-24X7 News

ఇక సెలవు.. ముగిసిన ‘కోట’ అంత్యక్రియలు.. దహన సంస్కారాలు ఎవరు నిర్వహించారంటే..!!

TV4-24X7 News

Leave a Comment