Tv424x7
Telangana

నగరంలో భారీ వర్షం – వరదలో ఆర్టీసీ బస్సులు…

వరంగల్: నగరంలో ఈ ఉదయం కురిసిన భారీ వర్షం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం దారితీసింది. వరద నీరు చేరిన అండర్ బ్రిడ్జ్‌లో అన్నారం, మహబూబాబాద్ నుంచి వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి.

బస్సుల్లో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేయగా, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని తాడు సాయంతో సుమారు వందమంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు.

అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు

అను

Related posts

రాజ్యసభ బిజెపి అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య

TV4-24X7 News

లైంగిక వేధింపుల కేసులో సీఐ సస్పెండ్?

TV4-24X7 News

నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ.

TV4-24X7 News

Leave a Comment