Tv424x7
Andhrapradesh

నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష

తాడేపల్లి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు..ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష చేయనున్నారు.. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు..

Related posts

జైలు సూపరిటెండెంట్‌పై న్యాయవాదులు ఫైర్!

TV4-24X7 News

మ‌హానాడు చూశాక‌.. వైసీపీలో మార్పులు త‌ప్ప‌వా..!

TV4-24X7 News

పిడుగుపాటుకు వ్యక్తి మృతి!

TV4-24X7 News

Leave a Comment