Tv424x7
Andhrapradesh

కాంగ్రెస్ లో చేరనున్న మాజీ మంత్రి..?

కడప: జిల్లాలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే వార్త జిల్లాలో జోరందుకుంది. త్వరలో జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన నేపథ్యంలో ఈ వార్తకు మరింత బలం చేకూరుతుంది. 2014 వరకు కాంగ్రెస్లో పని చేసిన ఆయన చివరగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి దగ్గరయ్యారు. కొంత కాలంగా జగన్ ప్రభుత్వంపైన డీఎల్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

Related posts

ఎమ్మెల్యే వంశీకృష్ణ చేతుల మీదుగా గుడ్డ సంచులు పంపిణీ మరియు మహా అన్నదాన కార్యక్రమం

TV4-24X7 News

రాజధాని ఫైల్స్’ సినిమా రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

TV4-24X7 News

పేద విద్యార్థి ఫీజుకి వాసుపల్లి 5 వేలు ఆర్థిక సాయం

TV4-24X7 News

Leave a Comment