Tv424x7
Andhrapradesh

కాంగ్రెస్ లో చేరనున్న మాజీ మంత్రి..?

కడప: జిల్లాలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే వార్త జిల్లాలో జోరందుకుంది. త్వరలో జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన నేపథ్యంలో ఈ వార్తకు మరింత బలం చేకూరుతుంది. 2014 వరకు కాంగ్రెస్లో పని చేసిన ఆయన చివరగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి దగ్గరయ్యారు. కొంత కాలంగా జగన్ ప్రభుత్వంపైన డీఎల్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

Related posts

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

TV4-24X7 News

బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం రానుందా..? ఆ రాష్ట్రంలో రెండు వారాల్లో లక్షకు పైగా కస్టమర్లు…

TV4-24X7 News

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

TV4-24X7 News

Leave a Comment