Tv424x7
Andhrapradesh

వైసిపి లోకి టీడీపీ ఫైర్ బ్రాండ్ ఆడారి కిషోర్ కుమార్!

విశాఖపట్నం : తెలుగు దేశం ఫైర్ బ్రాండ్, ఉద్యమ స్ఫూర్తి ఆడారి కిషోర్ కుమార్ రేపు ఉదయం ( ఏప్రిల్ 20, 2024, శనివారం ) 8:30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు.అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.ఈ మేరకు ఆడారి కిషోర్ కుమార్ ఒక బహిరంగ లేఖను విడుదల చేసారు.

Related posts

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన గాజువాక సీఐ

TV4-24X7 News

క్యాన్సర్ బాధితురాలుకు ఆర్థిక సాయం చేసిన జి.కె ఫౌండేషన్

TV4-24X7 News

సీతం రాజు సుధాకర్ ని మర్యాదపూర్వకంగా కలసిన వివేకానంద సంస్థ సభ్యులు

TV4-24X7 News

Leave a Comment