Tv424x7
Andhrapradesh

వైసిపి లోకి టీడీపీ ఫైర్ బ్రాండ్ ఆడారి కిషోర్ కుమార్!

విశాఖపట్నం : తెలుగు దేశం ఫైర్ బ్రాండ్, ఉద్యమ స్ఫూర్తి ఆడారి కిషోర్ కుమార్ రేపు ఉదయం ( ఏప్రిల్ 20, 2024, శనివారం ) 8:30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు.అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.ఈ మేరకు ఆడారి కిషోర్ కుమార్ ఒక బహిరంగ లేఖను విడుదల చేసారు.

Related posts

అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు

TV4-24X7 News

సినిమా డైలాగులు చెప్తే కఠిన చర్యలు: పవన్

TV4-24X7 News

ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్స్ చైర్మన్ గా నియమితులైన గండి బాబ్జి కి అభినందనలు తెలిపిన 39 వ వార్డు టీడీపీ నాయకులు

TV4-24X7 News

Leave a Comment