Tv424x7
Andhrapradesh

అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు

ఆంధ్రప్రదేశ్ : అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ను ట్రాక్‌లో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2024-25 వార్షిక బడ్జెట్‌లో ఆ సంస్థకు రూ.50 కోట్లు కేటాయించింది. భూ సేకరణ పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును దశల వారీగా కేటాయించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాసి మెట్రో ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు.

Related posts

విశాఖ రెడ్ క్రాస్ సొసైటీ లో స్వర్గీయ పంపాన రవిశంకర్ దశ కర్మ జ్ఞాపకార్థం అన్న సమారాధన

TV4-24X7 News

అమ్మవారి సేవలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

TV4-24X7 News

ప్రజలతో ముఖాముఖి సీపీ

TV4-24X7 News

Leave a Comment