Tv424x7
Andhrapradesh

రాజంపేటలో TDP, YCP కార్యకర్తల మధ్య ఘర్షణ

కడప /రాజంపేట మండలం లక్షుమ్పల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీకి చెందిన మహేష్ అనే వ్యక్తి తలపై తీవ్ర గాయాలయ్యాయి. అతడిని తిరుపతికి తరలించారు. వైసీపీకి చెందిన పెంచలయ్యకు గాయాలవ్వగా, ఆయన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related posts

టీడీపీ భవిష్యత్ ప్రణాళికల కోసం లోకేష్ 6 శాసనాలు

TV4-24X7 News

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు

TV4-24X7 News

చంద్రబాబుగారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు.

TV4-24X7 News

Leave a Comment