Tv424x7
Andhrapradesh

రాజంపేటలో TDP, YCP కార్యకర్తల మధ్య ఘర్షణ

కడప /రాజంపేట మండలం లక్షుమ్పల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీకి చెందిన మహేష్ అనే వ్యక్తి తలపై తీవ్ర గాయాలయ్యాయి. అతడిని తిరుపతికి తరలించారు. వైసీపీకి చెందిన పెంచలయ్యకు గాయాలవ్వగా, ఆయన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related posts

రెస్టారెంట్‌లో ఫ్రీగా వాటర్ ఇవ్వకపోతే భారీ ఫైన్.. మీరు ఇలా చేయండి…!

TV4-24X7 News

సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది.. జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

TV4-24X7 News

గత రెండు నెలల నుంచి ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులు

TV4-24X7 News

Leave a Comment