Tv424x7
Andhrapradesh

విచారణకు హాజరు కాలేను: నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ సీసీబీ అధికారులకు లేఖ రాశారు. తను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నందున విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సీసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Related posts

35 వ వార్డు పరిధిలో సుమారు 1950 మంది లబ్ధిదారులకు పెన్షన్స్ పండగ

TV4-24X7 News

ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి..

TV4-24X7 News

వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

TV4-24X7 News

Leave a Comment