Tv424x7
Andhrapradesh

చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు: జగన్ మేనమామ

ఏపీ : ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని జగన్ మేనమామ, కమలాపురం మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ‘సింగపూర్లో కూర్చొని టెక్నికల్గా ట్యాంపరింగ్ చేశారు. బార్కోడ్ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నాం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగింది. దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.

Related posts

ఏపీఆర్ఎస్ 5వ తరగతి, ఏపీఆర్ఎస్ 6-7-8 తరగతుల బ్యాక్‌లాగ్, ఏపీఆర్‌జేసీ & ఏపీఆర్‌డీసీ సెట్ 2025 హాల్ టిక్కెట్లు విడుదల*

TV4-24X7 News

డిప్యూటీ సిఎం, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మహా యజ్ఞం

TV4-24X7 News

విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో 35వ వార్డు లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

Leave a Comment