Tv424x7
Andhrapradesh

రేపటి నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్లు

అమరావతి :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. ఏపీ,ఈఏపీసెట్-2024 అడ్మిషన్లకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు బి.నవ్య నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపును 1 నుంచి 7వ తేదీలోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. జులై 4 నుంచి 10 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 8 నుంచి 12న వెబ్ ఆప్షన్, 16న సీట్లను కేటాయిస్తారు…

Related posts

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్ర సమాచార కమిషన్ షో కాజ్ నోటీసులు జారీ

TV4-24X7 News

యువకుడు బైక్ ఢీ కొట్టి కారుపై ఎగిరిపడ్డాడు!

TV4-24X7 News

బద్వేల్‌లో డ్రైనేజీ కాలువ పూడికల తొలగింపు పనులు ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment