Tv424x7
Telangana

ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ

పాల్వంచ టౌన్ ఎస్.ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు.ఈ కేసు వాదిస్తున్న న్యాయవాది లక్ష్మారెడ్డి కి మహిళ ఈ విషయం చెప్పింది.దీంతో న్యాయవాది ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు.తన ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఎస్ఐ ను పట్టుకున్నారు.

Related posts

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న జిల్లా కలెక్టర్ గన్ మెన్

TV4-24X7 News

కొమురం భీం జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

TV4-24X7 News

సంచలనం ఫోన్ ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు..

TV4-24X7 News

Leave a Comment