Tv424x7
Andhrapradesh

నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

ఏపీ : పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రూ.200 ఫైన్తో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Related posts

పరవాడ గ్రామం లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన గండి బాబ్జీ

TV4-24X7 News

పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది: మోదీ

TV4-24X7 News

యాచకురాలికి అన్నీ తామై అంత్యక్రియలు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

TV4-24X7 News

Leave a Comment