Tv424x7
Telangana

కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరేమోననే మనస్థాపంతో శనివారం ప్రేమికులిద్దరు వారి గ్రామంలో వేరువేరు చోట్ల ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ పంట పొలం వద్ద ఉరేసు కోగా, అంబారీపేట్‌కు చెందిన వీణ ఇంట్లో దూలానికి ఉరేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామా రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వాక్యాలు

TV4-24X7 News

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు

TV4-24X7 News

రూ. 100 కోట్ల కస్టమ్స్ డ్యూటీ స్కామ్‌… హైదరాబాదీ లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్‌!

TV4-24X7 News

Leave a Comment