Tv424x7
Andhrapradesh

ఏపీకి మరోసారి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన

ప్రపంచబ్యాంకు, ADB (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు) ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు పలుఅంశాలపై CRDA అధికారులతో వీరు భేటీ కానున్నారు. ప్రాజెక్టు స్వరూపం, మౌలిక వసతులకల్పన, వరద నివారణ, వాతావరణ మార్పులు, భూముల వినియోగం, పేదలకు ఇళ్ల నిర్మాణం,ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్లుతెలిసింది.

Related posts

గుడిపాడు లో ఘనంగా జిల్లాస్థాయి లగోరి సెలక్షన్స్

TV4-24X7 News

వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం – ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా

TV4-24X7 News

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్’: నారా లోకేష్

TV4-24X7 News

Leave a Comment