Tv424x7
Andhrapradesh

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత APలో పలుచోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో EC ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది

Related posts

అమ్మ జ్ఞాపకార్ధం దుప్పట్లు పంపిణీ

TV4-24X7 News

బీహార్ రాష్ట్రానికి చెందిన యువతిని రక్షించి తల్లితండ్రులకు అప్పగించిన విశాఖ నగర పోలీసులు

TV4-24X7 News

బొత్సని కలిసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment