Tv424x7
Andhrapradesh

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత APలో పలుచోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో EC ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది

Related posts

వి ఎం ఆర్ డిఎ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రణవ గోపాల్ కి శుభా కాంక్షలు తెలిపిన విల్లూరి

TV4-24X7 News

అమ్మవారి సేవలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

TV4-24X7 News

నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం.ఇద్దరు పిల్లలకు మించి ఉన్న పోటీ చేయచ్చు !

TV4-24X7 News

Leave a Comment