Tv424x7
Telangana

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి : కేటీఆర్..!!

హైదరాబాద్ : దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.”కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మోసం చేయడమే. సన్న, దొడ్డు వడ్లు రెండింటికీ బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతులకు పంగనామాలు పెడితే ఊరుకోం’ అని హెచ్చరించారు.

Related posts

వివేకా హత్య కేసు విచారణ వాయిదా

TV4-24X7 News

రాజ్యసభ బిజెపి అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య

TV4-24X7 News

బ్యూటీ పార్లర్‌ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించిన 2 కోట్లు దోపిడీ చేసిన దంపతులు

TV4-24X7 News

Leave a Comment