Tv424x7
National

జొమాటో కస్టమర్లకు భారీ షాక్‌

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన జోమాటో తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్​ డెలివరీపై ప్లాట్​ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్​పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.10 పెంచింది. పండుగ సీజన్‌ సందర్భంగా కస్టమర్లకు తమ సర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచినట్లు యాప్‌లో పేర్కొంది.

Related posts

ఎన్నికలలో ‘నోటా ‘కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా..?

TV4-24X7 News

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్

TV4-24X7 News

నేటి నుంచే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్..!!

TV4-24X7 News

Leave a Comment