Tv424x7
Andhrapradesh

ఉరికిటి గణేష్ ఆద్వర్యం లో టి.డి.పి సభ్యత్వం నమోదు కార్యక్రమం

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు పరిధిలో రామ జోగిపేట అంగటిదెబ్బ సాయిబాబా టెంపుల్ దగ్గర తెలుగుదేశం సభ్యత్వం నమోదు కార్యక్రమం 29 వార్డు టిడిపి ప్రెసిడెంట్ఉరికిటి గణేష్ ఆద్వర్యం లో ఎంతో గొప్పగా జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి విశాఖ సౌత్ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వార్డు సెక్రటరీ రాయన బంగార్రాజు, వార్డు కమిటీ మెంబర్ లు హాజరయ్యారు.

Related posts

బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని..

TV4-24X7 News

కడప విమాన సర్వీసుల వివరాలు

TV4-24X7 News

ఏపీలో కాకరేపుతున్న పోస్టల్ పంచాయితీ, అర్ధరాత్రి తర్వాతే మొత్తం ఫలితాలు!

TV4-24X7 News

Leave a Comment