Tv424x7
Andhrapradesh

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖనమ్‌పై తిరుమలలో కేసు నమోదైంది. ఆమెతో పాటు చంద్రశేఖర్, ఆమె పీఏ కృష్ణతేజపై బెంగళూరుకు చెందిన శశికుమార్ కేసు పెట్టారు. బ్రేక్ దర్శనంతో పాటు వేదాశీర్వాదం కోసం రూ.65 వేలు తీసుకుని మోసం చేశారని శశికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

… కొత్త ప్రియుడితో కలసి మాజీ ప్రియుణ్ని హత్య చేసిన మహిళ..

TV4-24X7 News

పవన్ ఎఫెక్ట్ – చంద్రబాబు అలర్ట్, కీలక మార్పు..!!

TV4-24X7 News

సంతాప సభ కార్యక్రమం లో పాల్గొన్న ద్రోణంరాజు శ్రీవాత్సవ

TV4-24X7 News

Leave a Comment