Tv424x7
AndhrapradeshTelangana

చిన్ననాటి స్నేహితులు..ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!

ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి డీజీపీ శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూగుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీపాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు.HCUలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్కేడర్కు వెళ్లారు. వీరిద్దరూ ఒకే సమయంలో రెండురాష్ట్రాలకు డీజీపీ లుగా ఎంపిక కావడంతో వారి మిత్రులఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Related posts

ఎమ్మెల్యే వంశీకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన వివేకనంద సంస్థ సభ్యులు

TV4-24X7 News

దక్షిణ నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షులుగా ఎండీ ముజీబ్ ఖాన్

TV4-24X7 News

మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేసిన.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment