Tv424x7
Andhrapradesh

ఘోర ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

కర్నూలు జిల్లా నందవరం మండలం ధర్మాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఏపీ తల్లులకు శుభవార్త.. ఎన్టీఆర్‌ బేబీ కిట్‌లో అదనంగా రెండు వస్తువులు

TV4-24X7 News

భరోసా ఇచ్చిన బహిరంగ సభ..!!_

TV4-24X7 News

చంద్రగూడెం లో, పేకాట శిబిరంపై మెరుపుదాడి నిర్వహించిన,మైలవరం ఎస్ ఐ.కే సుధాకర్

TV4-24X7 News

Leave a Comment