Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు

TV4-24X7 News
.పులివెందుల: గురువారం పట్టణంలోని పులివెందుల ప్రెస్ యూనిటీ కార్యాలయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వేలూరు శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారుకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలి...
Andhrapradesh

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

TV4-24X7 News
టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు..ఇందులో భాగంగా ఇవాళ...
Andhrapradesh

మీ కలయికను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

TV4-24X7 News
కడప /ప్రొద్దుటూరు:టిడిపి మాజీ పట్టణ అధ్యక్షుడు ఇవి సుధాకర్ రెడ్డిని కేవలం ఆర్థిక లావాదేవీల వారికోసం వరదరాజులరెడ్డి , ఆయన కుమారుడు కొండారెడ్డిలు మోసగించారు…- ఒక ప్రాంతంలోకి రప్పించి నిర్బంధించి కుర్చీకి తాళ్లతో కట్టేసి...
Andhrapradesh

తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి సియం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం

TV4-24X7 News
తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి సియం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి స్థానిక అన్నక్యాంటిన్ ప్రాంగణంలో సియం సురేష్ నాయుడు ఏర్పాటుచేసిన కార్యకర్తల...
Andhrapradesh

మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎక్కడినుండి ఎక్కడివరకంటే…?

TV4-24X7 News
మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు(27- మార్చి) ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని నివాసం...
Andhrapradesh

అలాంటి వారి స్ఫూర్తితో.. పార్టీ కోసం పవన్ కల్యాణ్ కి రూ.10 కోట్ల విరాళం..

TV4-24X7 News
అమరావతి: జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార...
Andhrapradesh

కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

TV4-24X7 News
కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు..వారి నుంచి వినతులు స్వీకరించారు....
Telangana

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

TV4-24X7 News
హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా...
National

దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు

TV4-24X7 News
DK Shivakumar: దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది : కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం...
Telangana

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

TV4-24X7 News
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది..లిక్కర్ పాలసీ రూపకల్పన, 100...