ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు
.పులివెందుల: గురువారం పట్టణంలోని పులివెందుల ప్రెస్ యూనిటీ కార్యాలయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వేలూరు శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారుకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలి...

