Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో

TV4-24X7 News
సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్...
Andhrapradesh

మీ ఇంటి వద్దకే రూ.4 వేల పింఛన్: చంద్రబాబు

TV4-24X7 News
Chandrababu: మీ ఇంటి వద్దకే రూ.4 వేల పింఛన్: చంద్రబాబు కుప్పం: తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. బడుగు, బలహీనవర్గాలే పార్టీకి...
Andhrapradesh

ఈ నెల 27నే ఎన్నికల ప్రచారాలు ప్రారంభించనున్న పార్టీలు

TV4-24X7 News
AP News: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి. మేము సిద్ధం పేరుతో జగన్ బస్సుయాత్ర… ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు..మూడు పార్టీల నాయకులూ ఈ నెల 27నే ఎన్నికల ప్రచారానికి...
Andhrapradesh

రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి ప్రభుత్వం

TV4-24X7 News
నంద్యాలలో స్థానిక టిడిపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు మరియు టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్...
Andhrapradesh

పులివెందుల: విపశ్యన ధ్యాన కేంద్రాన్ని సందర్శించిన వైయస్ సునీత

TV4-24X7 News
పులివెందుల పట్టణంలోని న్యాక్ బిల్డింగ్ ఎదురుగా 20 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విపశ్యన ధ్యాన కేంద్రాన్ని ఆదివారం డాక్టర్ వైయస్ సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
Andhrapradesh
TV4-24X7 News
కడప /వల్లూరు మండలం, కొప్పోలు గ్రామానికి చెంది ప్రస్తుతం కడప నగరం లోని రాఘవేంద్ర టౌన్ షిప్ లో కాపురం ఉండే పుత్తా వెంకట రెడ్డి (76) శనివారం సాయంత్రం మృతి చెందారు. వైసిపీ...
Andhrapradesh

పేద కుటుంబానికి సహాయం చేసిన ప్రెండ్స్ సేవ సంస్థ

TV4-24X7 News
ఎంత సంపాదించాను అనేది ముఖ్యం కాదు…పది మంది కి సహాయ పడ్డమా లేదా అనేదే ముఖ్యం….. కొమరోలు మండలం నరసింహుని పల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య కుటుంబం వాళ్లు ఆనాథలుగా ఉన్నారు వారికి పిల్లలు...
Andhrapradesh

తెలంగాణ వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు

TV4-24X7 News
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు స్పీడ్ పెంచారు..పొత్తులో భాగంగా వచ్చిన 17 లోక్ సభ, 144...
Andhrapradesh

మాఫియా ముఠాలను పెంచి పోషిస్తున్న వైసీపీ ప్రభుత్వం

TV4-24X7 News
Nara Bhuvaneshwari: కడప: వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) మాఫియా ముఠాలను పెంచి పోషిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) అన్నారు..”నిజం గెలవాలి” (Nijam...
Andhrapradesh

25వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు..

TV4-24X7 News
CBI:మూలపేట: కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ...