జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఆయన ప్రచారానికి ఉపయోగించే ‘వారాహి’ వాహనానికి అనుమతి నిరాకరించారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపాటి వాహనానికే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో...
ఆంధ్ర ప్రదేశ్లో వాలంటీర్లు పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు పై ఆంక్షలు విధించింది.**ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది....
అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ … దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) కీలక ఆదేశాలు జారీచేసింది..ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి...
Mar 29, 2024,గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత తెలుసా మీకు..?గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం జీసస్ తన ప్రాణాలను సిలువపై పణంగా పెట్టారని చెబుతారు. జీసస్ను సిలువపై వ్రేలాడదీసిన...
మీ గురించి మంచిగా విన్నా, మీకు సరైన గుర్తింపునిస్తా: వై.ఎస్.జగన్ మీ (వై. ఎస్ ) కుటుంబాన్ని ముఖ్యంగా మిమ్మల్ని ప్రగడం గా నమ్మి బేషరతుగా కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే శెట్టి...
అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే..పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ,...
హైదరాబాద్: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు..ఈ సందర్భంగా...
హైదరాబాద్: హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు..వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్...
దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను...