Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Telangana

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

TV4-24X7 News
Hyderabad: హైదరాబాద్‌: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసి...
Andhrapradesh

కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

TV4-24X7 News
హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy)...
Andhrapradesh

ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ..

TV4-24X7 News
హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram ), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు..వీరిద్దర్ని గవర్నర్...
Andhrapradesh

భారీ అక్రమ మద్యం స్వాధీనం- అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదు- సీఐ చాంద్ బాషా

TV4-24X7 News
కడప/వేంపల్లె:గోవా రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వేంపల్లె సీఐ చాంద్ బాషా వెల్లడించారు. శనివారం స్థానిక హనుమాన్ జంక్షన్ వద్ద అక్రమమద్యం సరఫరాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించారు....
Andhrapradesh

నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం

TV4-24X7 News
..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది..ఈ సభకు దాదాపు 34 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు,...
Andhrapradesh

కాంగ్రెస్ లో చేరనున్న మాజీ మంత్రి..?

TV4-24X7 News
కడప: జిల్లాలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే వార్త జిల్లాలో జోరందుకుంది. త్వరలో జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన నేపథ్యంలో ఈ వార్తకు మరింత బలం చేకూరుతుంది. 2014 వరకు...
Andhrapradesh

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం: కేసీఆర్‌

TV4-24X7 News
సిద్దిపేట: తెలంగాణ ప్రజల ఆశలన్నీ భారాస ఎంపీలపైనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో...
Andhrapradesh

రాజ్‌ భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం

TV4-24X7 News
అమరావతి గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఆతిథ్యం.. హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పలువురు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు...
Andhrapradesh

తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు

TV4-24X7 News
అమరావతి: తెదేపా (TDP) నుంచి వైకాపా (YSRCP)లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ ఈనెల 29న...
Andhrapradesh

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి.. పేదలకు వైద్యం అందించండి: లోకేశ్‌

TV4-24X7 News
అమరావతి: సీఎం జగన్‌.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు దాదాపు రూ.1200 కోట్లు బకాయి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు..అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర...