Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

గుడివాడలో టెన్షన్.. టెన్షన్

TV4-24X7 News
టిడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ‘రా..కదలిరా’ పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత...
Andhrapradesh

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

TV4-24X7 News
TTD: తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌కు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం...
Telangana

సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

TV4-24X7 News
..సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ‘మనదేశం’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన తెలుగు సినిమాను విశ్వవిఖ్యాతం చేశారు..సీనియర్ ఎన్టీఆర్‌ వర్ధంతి...
Andhrapradesh

నేడు వారి ఖాతాల్లోకి సొమ్ము.. 4,07,323 మందికి లబ్ధి

TV4-24X7 News
అమరావతి..నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు.. పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ..ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తోన్న విషయం...
Andhrapradesh

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా జేష్టాది రవికుమార్

TV4-24X7 News
కడప/మైదుకూరు : జమ్మల మడుగు రెవెన్యూ డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా దువ్వూరు జేష్టాది రవికుమార్ మండలం భీమునిపాడుకు చెందిన జేష్టాది రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు...
Andhrapradesh

సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు.

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఈనెల 22న పాఠశాల పునః ప్రారంభం కానున్నాయి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం...
Andhrapradesh

ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దు… ఇవి తప్ప…

TV4-24X7 News
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని భారత ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చే బదులు.. వారికి నిత్యావసరాలైన...
Andhrapradesh

ఇప్పట్ల గ్రామంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం

TV4-24X7 News
పులివెందుల ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల కు చెందిన నాల్గొవ సంవత్సర ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు “జాతీయ సేవ పధకం”లో భాగంగా లింగాల మండలం, ఇప్పట్ల గ్రామంలో ‘ప్రత్యేక శిభిరాన్ని’ నిర్వహించనున్నారు. అందులో...
Andhrapradesh

మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా?: చంద్రబాబు

TV4-24X7 News
Chandrababu:అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు..గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై...
Andhrapradesh

భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

TV4-24X7 News
..విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది.భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది.ఎస్ కోట మండలం చిట్టెంపాడుకి...