Tv424x7
Andhrapradesh

గుడివాడలో టెన్షన్.. టెన్షన్

టిడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ‘రా..కదలిరా’ పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

Related posts

తల్లికి వందనం డబ్బు అడగడానికి వెళ్లిన వారిపై వెల్ఫేర్ అసిస్టెంట్ దాడి*

TV4-24X7 News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యక్తి గల్లంతైన సంఘటన!!

TV4-24X7 News

బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ

TV4-24X7 News

Leave a Comment