Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

పశుగ్రాసం కాల్చడం చాలా దుర్మార్గపు చర్య :- జనసేన పార్టీ డేరంగుల జగదీష్

TV4-24X7 News
కడప/కొండాపురం మండలం లో ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ కడప జిల్లా కొండాపూరం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో జనసేన పార్టీ ఆర్థిక సహాయం పశుగ్రాసం కాల్చడం చాలా దుర్మార్గపు చర్య అని...
Andhrapradesh

షర్మిల పోటీ కడప నుంచేనా…?. వ్యూహాన్ని బద్దలు కొట్టేందుకు పక్కా ప్లాన్!

TV4-24X7 News
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై పక్కాగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకే కాకుండా లోక్‌సభ ఎన్నికల కోసం ఆయా పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు...
Andhrapradesh

పులివెందుల శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

TV4-24X7 News
కడప /పులివెందుల శిల్పారామం నందు సంక్రాంతి పండుగను పురస్కరిచుకొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వించనున్నట్లు పరిపాలన అధికారి సుధాకర్ తెలిపారు. శుక్రవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 14.వ తేది నుండి 16.వ...
Andhrapradesh

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు

TV4-24X7 News
దువ్వూరు : రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గామార్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు తెలిపారు. శుక్రవారం మండలంలోని చిన్న సింగన పల్లెలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన...
National

జనవరి 31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు

TV4-24X7 News
Budget Session: ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..వివరాల...
AndhrapradeshCinima News

గుంటూరు కారం’ మూవీ REVIEW

TV4-24X7 News
దూరమైన అమ్మ ప్రేమను తిరిగి పొందేందుకు హీరో చేసిన ప్రయత్నమే గుంటూరు కారం స్టోరీ. మహేశ్ మార్క్ మేనరిజం, కుర్చీ మడతబెట్టే సాంగ్లో శ్రీలీలతో స్టెప్పులు, చివర్లో అమ్మ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి....
Andhrapradesh

తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘోరం

TV4-24X7 News
తిరుమల.. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీకొన్ని మహిళ మృతి. .తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన..మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి...
National

దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

TV4-24X7 News
Coronavirus | ఢిల్లీ..దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ ఈ కేసులు...
Andhrapradesh

అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

TV4-24X7 News
AP Govt: అమరావతి..ఏపీ ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీలను చర్చలకు పిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌తో చర్చలు జరపనున్నారు..ఈ సమావేశానికి అంగన్వాడి వర్కర్ల కార్మిక సంఘాలు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికీ...
Andhrapradesh

సురభి నాటకోత్సవాలను విజయవంతం చేయండి

TV4-24X7 News
పులివెందుల, సురభి నాటకోత్సవాలను విజయవంతం చేయాలని ఓ ఎస్ డి అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నగరవనం (రాణి తోపు) లో సురభి నాటకోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ లను ఆర్డిఓ వెంకటేశ్వర్లతో కలిసి...