వందేళ్లు దాటిన వాళ్లు ఇంత మంది ఉన్నారా? నిజంగా ఆశ్చర్యమే.నేటి పరిస్థితుల్లో వందేళ్లు జీవించడమంటే సామాన్య విషయం కాదు. నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరిగిన నాగరికత వంటి కారణాలతో ఎనభై ఏళ్లకే ఎక్కువ...
కొవిడ్ వైరస్తో డిసెంబరులో 10వేలమంది మృతి ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్ పెద్ద ముప్పుగా...
.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు….వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలోని ఎమ్మెల్సీ ర కార్యాలయంలో వైయస్సార్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ముగ్గురు తమ వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం...
నెల్లూరు జిల్లాలోని సైదాపురం గ్రామానికి చెందిన శిరీష (17)అనే యువతి గూడూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కోలా జశ్వంత్ (21) అనే యువకుడు గూడూరులో...
Drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో...
Chandrababu: అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu )కు ఏపీ హైకోర్టు ( AP High Court ) లో భారీ ఊరట...
హైద్రరాబాద్: గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై రేవంత్తో చంద్రశేఖర్ చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం...
ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ...
కడప: మైదుకూరు/దువ్వూరు మండల పరిధిలోని చిన్నసింగనపల్లె గ్రామంలో ఈనెల 12వ తేదీ మరియు 14వ తేదీ మహిళలు చే కోలాటం గజపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. జైశ్రీరామ్ కోలాట గురువులు...