Tv424x7
Andhrapradesh

తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘోరం

తిరుమల.. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీకొన్ని మహిళ మృతి.

.తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన..మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి మహిళ గా పోలీసులు గుర్తింపు..తిరుమల నుండి తిరుపతికి ద్విచక్ర వాహనంలో త్రిబుల్ రైడింగ్ వస్తుండగా 16 మలుపు వద్ద బస్సు ఢీకొనడంతో ప్రమాదం..తీవ్ర గాయాలైన జ్యోతి మహి మహిళ ను స్విమ్స్ ఆసుపత్రికి తరలింపు..పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడి..మృతదేహాన్ని స్విమ్స్ ఆసుపత్రి నుండి రుయా మార్చురీకి తరలించే పనిలో పోలీసులు..

Related posts

ఘనంగా అమ్మవారి ప్రతిష్ట విగ్రహ దాత: మహేశ్వర్ రెడ్డి సుబ్బమ్మ దంపతులు

TV4-24X7 News

ప్రమాదంలో కాలు కోల్పోయిన నిరుపేద ఎస్సీ కుటుంబానికి డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు ₹10,000 ఆర్థిక సహాయం.

TV4-24X7 News

భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయమేది?: పురందేశ్వరి.

TV4-24X7 News

Leave a Comment