తాటి మరియు ఈత చెట్ల పై అధిక పన్నులు వసూలు చేస్తున్న రజాకార్ల ఆగడాలు రోజురోజుకు శృతి మించడం వల్ల అది సహించని సర్దార్ సర్వాయి పాపన్న కేవలం 12 మంది సైనికులకు శిక్షణ...
..పట్టించుకోని రెవెన్యూ, పి ఆర్ శాఖ అధికారులు..పులివెందుల. జీవకోటికి మనుగడకు కారణమయ్యే చెట్లను ఇష్టానుసారం నరికి వేస్తున్నారు. మానవాళికి ఊపిరిని అందించే చెట్లు ఇష్టానుసారం నరికి వేయకుండా నిబంధనలు తెచ్చి వాల్టా యాక్ట్ ప్రవేశపెట్టారు....
ఢిల్లీ: ఇండియా (INDIA) కూటమి మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్లో సాయంత్రం 3 గంటలకు సమావేశమవుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి కూటమి భేటీ అవుతుంది..2024 లోక్సభ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్య నేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు.ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన...
కరోనా ఖతం అనుకున్నవాళ్లకు కంగారు పుట్టించే వార్త ఇది. ఈ వైరస్ జమానా ముగిసిందని లైట్ తీసుకున్న వాళ్లకు సరికొత్త హెచ్చరిక ఇది. ఒకవైపు JN-1 అనే కొత్త సబ్ వేరియెంట్ భయం పుట్టిస్తుంటే,...
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం నాడు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ఏం పేర్కొన్నారంటే.. ‘‘మిడ్ మానేరు ముంపు...
https://tv424x7.in/wp-content/uploads/2023/12/VID-20231219-WA0013.mp4 తమిళనాడులో భారీ వర్షాలకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో భీకర వరదలు సంభవిస్తున్నాయి. దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ ప్రాంతాలు మునిగిపోయాయి. తిరునెల్వేలి జిల్లా కరుప్పంతురై ప్రాంతంలో వరదల కారణంగా ఓ...