Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం

TV4-24X7 News
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా పీఏసీ సమావేశం సాగింది. ముందుగా...
Andhrapradesh

23 నుంచి కడపజిల్లాలో సీఎం జగన్ పర్యటన

TV4-24X7 News
ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు కడపజిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం, కడప నియోజకవర్గంలోని కడప నగరం, పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, సింహాద్రిపురం, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం..సీఎం...
Andhrapradesh

గండి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం చేసిన దాత

TV4-24X7 News
గండి క్షేత్రంలో చేపట్టిన నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం అందించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవాల పార్టీ ముకుందా రెడ్డి తెలిపారు. కడప నగరానికి చెందిన కొప్పల గంగిరెడ్డి, భార్య...
Andhrapradesh

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు

TV4-24X7 News
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టికరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే దక్షిణ భారతదేశంలోని చాలా చోట్ల...
Andhrapradesh

ప్రభుత్వం స్పందించేవరకు ఆందోళన విరమించబోం: ఆంగన్‌వాడీల హెచ్చరికఅ

TV4-24X7 News
: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అంగన్‌వాడీల (Anganwadi workers) ఆందోళన ఏడో రోజూ కొనసాగుతోంది. రాష్ట్రంలోని సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు..ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన...
Telangana

రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు.

TV4-24X7 News
.హైదరాబాద్:తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేపట్నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో రేపటి నుంచి జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు..రేపటి నుండి...
Andhrapradesh

భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయమేది?: పురందేశ్వరి.

TV4-24X7 News
.మన్యం: టిడ్కో గృహాల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశిల వద్ద టిడ్కో గృహాలను ఆమె పరిశీలించారు..జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇళ్లు...
Andhrapradesh

యువగళం @ 226 రోజులు.. పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి నడిచిన నారా భువనేశ్వరి, వసుంధర

TV4-24X7 News
విశాఖపట్నం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర 226వ రోజు ఉత్సాహంగా సాగుతోంది. విశాఖ క్యాంప్‌ సైట్‌ నుంచి ఇవాళ పాదయాత్రను ప్రారంభించారు..లోకేశ్‌ వెంట తల్లి భువనేశ్వరి...
Andhrapradesh

అంగన్ వాడి వర్కర్స్ యొక్క దీక్షకి మద్దతు తెలిపిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్

TV4-24X7 News
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండల MRO కార్యాలయం నందు ధర్నా చేస్తున్నటువంటి అంగన్ వాడి వర్కర్స్ యొక్క దీక్షకి మద్దతు తెలిపి, సంఘీభావం ప్రకటించిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పుట్టా...

పుల్లూరు సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంసచివాలయంలో దూరి హంగామా సృష్టించిన కోతులు

TV4-24X7 News
https://tv424x7.in/wp-content/uploads/2023/12/VID-20231218-WA0096.mp4 *..కోతుల దాడిలో కంప్యూటర్ సామాగ్రి, ఫర్నీచర్ ధ్వంసం..సిబ్బంది అలసత్వం కారణంగానే సచివాలయంలోకి కోతులు దూరయంటున్న స్థానికులు..నిన్న సాయంత్రం కార్యాలయం పై గది తలుపు వేయకుండా వెళ్లిన సిబ్బంది..తలుపు తెరిచి ఉండటంతో లోపలికి దూరి...