AP: పైలట్ శిక్షణ కోసం ఇకపై హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టులో తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఫ్లైట్ ట్రైనింగ్...
👉జనసేన పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవాలి, ఒక్క సీట్ కూడా ఓడిపోకూడదు. 👉కూటమి విజయం సాధించాలి. 👉ఎన్నికల కమీషన్ అనుమతిచ్చిన 40 లక్షల రూపాయలు ఖచ్చితంగా అభ్యర్థి దగ్గర ఉండాలి. 👉కార్యకర్తలకి...
. ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ*ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి సంబంధించి సీఎం జగన్ కీలకనిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకూ ఉచితవైద్యం అందించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ.. ప్రతిపక్ష టీడీపీ, జనసేన దూకుడు పెంచాయి. ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత, మాజీ...
వైసీపీ నేతల బృందం భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. మరో 30 నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర చేపట్టినప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మాటిచ్చారు....
హైదరాబాద్..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు జనసేనాని పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు..ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. వీరి భేటీ మరింత ఆసక్తికరంగా మారింది.....
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పట్టుదల, ఆత్మ విశ్వాసంతోపాటు సాధించాలనే తపనతో అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ కమిషనర్ వి. రామకృష్ణ అన్నారు. హరప్పన్ సివిల్ సొసైటీ సహకారంతో పూలే అంబేడ్కర్ విజ్ఙాన...
CP Srinivas Reddy: హైదరాబాద్..సిటీ పోలీసులకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు.. పబ్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలి.. పబ్బులు సమయానికి మూసేలా చర్యలు తీసుకోవాలి.. సమయానికి మించి పబ్ నడిపితే...
కడప, డిసెంబర్ 17 : డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కొత్త హెల్త్ కార్డ్ల ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న (సోమవారం) పంపిణీ కార్యక్రమాన్ని...
రామమందిర ప్రారంభోత్సవం కోసం భారతీయ రైల్వే అయోధ్యకు 1,000 రైళ్లను నడపాలని యోచిస్తోంది. ప్రారంభోత్సవానికి ముందు జనవరి 19 నుండి రైళ్లు నడపబడతాయి. జనవరి 23వ తేదీ నుంచి శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠానంతరం ప్రజల...