Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Telangana

గతంలో కంటే నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయి.. ములుగులో సీతక్క

TV4-24X7 News
ములుగు: మంత్రిగా నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క అన్నారు..రాష్ట్ర మంత్రిగా ఇతర బాధ్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తా.. నేను ఎక్కడున్నా...
Andhrapradesh

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబు

TV4-24X7 News
అమరావతి: నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్‌ మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) దుయ్యబట్టారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు..ఈ మేరకు...
Andhrapradesh

అది అబద్ధపు ప్రచారం.. రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు: నాగబాబు

TV4-24X7 News
NagaBabu: నెల్లూరు: రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని జనసేన నేత నాగబాబు (NagaBabu) స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తాననేది అబద్ధపు ప్రచారమని చెప్పారు. నెల్లూరులో రెండో రోజు జనసేన ఆత్మీయ సమావేశం...
Andhrapradesh

రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

TV4-24X7 News
..హైదరాబాద్‌: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు..ఈ నెల...
Andhrapradesh

చంద్రబాబును జైలులో పెట్టడాన్ని మర్చిపోను.. వేటాడుతా : నారా లోకేశ్

TV4-24X7 News
చంద్రబాబును జైలులో పెట్టడాన్ని మర్చిపోను.. వేటాడుతానని హెచ్చరించారు నారా లోకేశ్. టీటీడీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నానని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
Andhrapradesh

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటి..

TV4-24X7 News
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఆర్బీఐ మాజీ గవర్నర్ (RBI Ex Governor) రఘురామరాజన్ (Raghurama Rajan) ఆదివారం జూబ్లీహిల్స్ సిఎం నివాసంలో సమావేశమయ్యారు..కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య...
Andhrapradesh

సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్, ఒకరు మృతి.

TV4-24X7 News
.మచిలీపట్నం : ఇవాళ (ఆదివారం) సెలవురోజు కావడంతో కొందరు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. నీటిలోకి దిగి సముద్ర అలలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు..ఇంతలోనే వారి ఆనందంపై ఓ రాకాసి...
Andhrapradesh

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి

TV4-24X7 News
మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించారు. బజార్​గావ్​ గ్రామంలోని సోలార్ ఎక్స్​ప్లోజివ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్యాస్ట్ బూస్టర్​ ప్లాంట్​ను ప్యాక్ చేస్తుండగా ఒక్కసారిగా...
Andhrapradesh

ఆ విషయంలో సీఎం జగన్ ను అభినందించాలి: లక్ష్మీనారాయణ

TV4-24X7 News
_శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తాగు నీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆస్పత్రి అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ ప్రాజెక్టులను తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రారంభించిన...
Andhrapradesh

అనంతపురం లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

TV4-24X7 News
అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి...