అమలాపురం: కోనసీమ ప్రజల మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ), వైసీపీ నేతలు చిచ్చు రగిలిచ్చారని మాజీ ఎంపీ హర్ష కుమార్ ( Harsha Kumar ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన.. తల్లి కోసం కన్నీరుమున్నీరుగా విలపించిన బిడ్డ!*అమ్మ ఏమి చేసిందో ఆ చిన్నారికి తెలియదు.. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు… తల్లీబిడ్డల బంధాన్ని జైలు...
_కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం_ _దువ్వూరు మండలం ఇడమడక గ్రామంలో నూతన వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభోత్సవం చేసిన మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి_మైదుకూరునియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి _ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల...
కమలాపురం :- దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు ఈరోజు అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలలో నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు మంజూరైన బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి...
🟦దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఇచ్చిన షెడ్యూల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం(2024-25)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2024) దరఖాస్తులకు...
కర్నూలు: నగరంలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు..లాడ్జిలో వ్యక్తి, మహిళ విగతజీవులుగా పడి ఉండటంతో.. పోలీసులు కేసు నమోదు...
.ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata)కు బెదిరింపులు (Threats) రావడం కలకలం రేపింది. ఇటీవల ముంబయి పోలీసు (Mumbai police) కంట్రోల్ రూమ్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి..రతన్ టాటా ప్రాణానికి...
అమరావతి ప్రభుత్వంతో అంగన్వాడీ యూనియన్ల చర్చలు విఫలం.. జీతాలు పెంచేదే లేదని చెప్పిన ప్రభుత్వం.. సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసిన అంగన్వాడీ యూనియన్లు....
హైదరాబాద్: పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళిసై అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు....