పాకిస్తాన్లో పుట్టుకొచ్చిన కొత్త ఉగ్ర సంస్థ.. పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు .. ఐదుగురు మృతి
పాకిస్థాన్లో మళ్ళీ ఉగ్రవాదులు పంజా విసిరారు. పాక్ వాయువ్య ప్రాంతంలోని ప్రాంతీయ పోలీసు ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి చేశారు. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మరణించగా, ముగ్గురు గాయపడినట్లు సమాచారం....

