Tv424x7
Andhrapradesh

తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పుట్టా సుధాకర్

ఖాజీపేట మండలం నాగపట్నం తదితర ప్రాంతాలలో ఇటీవల తుఫాన్ వల్ల భారీగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన మైదుకూరు టిడిపి ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ … ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి,ఇతర పంట లకు తక్షణ ప్రభుత్వం ఆదుకోవాలని,క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి,రైతులకు తగిన నష్ట పరిహారం పార్టీల కు అతీతంగా సహాయం చేయాలని అధికారులను కోరడమైనది .. చెలోనుంచే వ్యవసాయ అధికారులతో పోన్ లో మాట్లాడం జరిగినది … మండల టిడిపి అధ్యక్షులు తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి తో పాటు తెదేపా నాయకులు,రైతులు పాల్గొన్నారు …

Related posts

ఫేక్ న్యూస్ టార్గెట్‌లను భలే ఫిక్స్ చేస్తున్నారుగా !

TV4-24X7 News

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

TV4-24X7 News

రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు విల్లూరి

TV4-24X7 News

Leave a Comment