Tv424x7
Andhrapradesh

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి

మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించారు. బజార్​గావ్​ గ్రామంలోని సోలార్ ఎక్స్​ప్లోజివ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్యాస్ట్ బూస్టర్​ ప్లాంట్​ను ప్యాక్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న 9 మంది మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Related posts

వైసీపీకి బిగ్ షాక్

TV4-24X7 News

రేపే వైసీపీ మేనిఫెస్టో విడుదల

TV4-24X7 News

అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్ ?

TV4-24X7 News

Leave a Comment