Tv424x7
Andhrapradesh

పుల్లూరు సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంసచివాలయంలో దూరి హంగామా సృష్టించిన కోతులు

*..కోతుల దాడిలో కంప్యూటర్ సామాగ్రి, ఫర్నీచర్ ధ్వంసం..సిబ్బంది అలసత్వం కారణంగానే సచివాలయంలోకి కోతులు దూరయంటున్న స్థానికులు..నిన్న సాయంత్రం కార్యాలయం పై గది తలుపు వేయకుండా వెళ్లిన సిబ్బంది..తలుపు తెరిచి ఉండటంతో లోపలికి దూరి కంప్యూటర్ సామాగ్రి, ఫర్నీచర్ ధ్వంసం చేసిన కోతులు..సిబ్బంది తీరు పై స్థానికుల మండిపాటు..

Related posts

ఎస్ జి ఎస్ లో దసరా వేడుకలు

TV4-24X7 News

జెడ్‌ ప్లస్‌ భద్రత కోసం హైకోర్టుకు మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

TV4-24X7 News

గందరగోళం లేకుండా ఓటరు జాబితా సవరణకు చర్యలు: ముకేశ్‌ కుమార్‌ మీనా

TV4-24X7 News

Leave a Comment