Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్

TV4-24X7 News
అమరావతి :రాష్ట్రంలో ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మార్చి 6వ తేదీన పోలింగ్ జరుగుతుందని సమాచారం అందుతుంది..అందుకనే జనవరి నుంచి జగన్ జనాల్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు.. జనాల్లోకి వెళ్ళటం అంటే అభ్యర్థులతో...
Telangana

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యత

TV4-24X7 News
తెలంగాణ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం 8;21 గంటలకు తన చాంబర్లో వేద...
Andhrapradesh

పసిడిపూరిలో బంగారు దుకాణాల్లో ఇన్కమ్ టాక్స్ అధికారుల తనిఖీలు

TV4-24X7 News
కడప జిల్లా : ప్రొద్దుటూరులో మరో మారు బంగారు దుకాణాల్లో ఇన్కమ్ టాక్స్ అధికారుల తనిఖీలు…అక్టోబర్ నెలలో బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన 40 మందితో కూడిన ఇన్కమ్ టాక్స్ అధికారుల బృందం…ప్రభుత్వానికి పన్ను...
Andhrapradesh

నేడు పలాసలో సీఎం జగన్ పర్యటన

TV4-24X7 News
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) నేడు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు..పలాస కిడ్నీ రీసెర్చ్‌...
Telangana

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

TV4-24X7 News
హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్‌ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు..రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్...
Andhrapradesh

ఏపీలో దారుణ పాలన చూడటం బాధాకరంగా ఉంది: నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

TV4-24X7 News
విజయవాడ: ఏపీలో దారుణ పాలన చూడటం బాధాకరంగా ఉందని మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌...
AndhrapradeshTelangana

A.P & T.S Live Update News

TV4-24X7 News
⚡TOP HEADLINES⚡ ¹ 👉 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌_ ² 👉 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు_ _మూడంచెల భద్రత ఏర్పాటు__ ³ 👉 తుఫాన్ నష్టంపై రెండో రోజు ఏపీలో కేంద్రబృందం...
Andhrapradesh

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి

TV4-24X7 News
చిత్తూరు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది..అన్నమయ్య జిల్లాలోని పీలేరులో బుధవారం సాయంత్రం జరిగింది.పీలేరు- కలికిరి మార్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో...