అమరావతి :రాష్ట్రంలో ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మార్చి 6వ తేదీన పోలింగ్ జరుగుతుందని సమాచారం అందుతుంది..అందుకనే జనవరి నుంచి జగన్ జనాల్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు.. జనాల్లోకి వెళ్ళటం అంటే అభ్యర్థులతో...
తెలంగాణ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం 8;21 గంటలకు తన చాంబర్లో వేద...
కడప జిల్లా : ప్రొద్దుటూరులో మరో మారు బంగారు దుకాణాల్లో ఇన్కమ్ టాక్స్ అధికారుల తనిఖీలు…అక్టోబర్ నెలలో బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన 40 మందితో కూడిన ఇన్కమ్ టాక్స్ అధికారుల బృందం…ప్రభుత్వానికి పన్ను...
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి (CM Jaganmohan Reddy) నేడు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ను సీఎం ప్రారంభించనున్నారు..పలాస కిడ్నీ రీసెర్చ్...
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు..రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్...
విజయవాడ: ఏపీలో దారుణ పాలన చూడటం బాధాకరంగా ఉందని మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్...
⚡TOP HEADLINES⚡ ¹ 👉 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్_ ² 👉 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు_ _మూడంచెల భద్రత ఏర్పాటు__ ³ 👉 తుఫాన్ నష్టంపై రెండో రోజు ఏపీలో కేంద్రబృందం...
చిత్తూరు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది..అన్నమయ్య జిల్లాలోని పీలేరులో బుధవారం సాయంత్రం జరిగింది.పీలేరు- కలికిరి మార్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో...