Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ తొలి ఫుడ్ పార్క్; ₹768 కోట్ల పెట్టుబడి..

TV4-24X7 News
హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2025: ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫుడ్ పార్క్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) ₹768 కోట్ల పెట్టుబడితో కర్నూలు జిల్లాలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ ఫుడ్...
Andhrapradesh

విప్లవ నేత కె. తిక్కన్నకు ఘన జోహార్లు – నంద్యాలలో మూడవ వర్ధంతి సభ

TV4-24X7 News
నంద్యాల, 22 సెప్టెంబర్ 2025: సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కె. తిక్కన్నకి ఘన జోహార్లు అర్పించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని జార్జిరెడ్డి కార్యాలయంలో...
Telangana

మేడారంలో మంత్రి సీతక్క పర్యటన!!

TV4-24X7 News
తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అభివృద్ధి పనులను పరిశీలించారు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని మంత్రి...
Andhrapradesh

వైపాలెం గోశాల రోడ్ పరిస్థితులు ప్రజల వాపసు!!

TV4-24X7 News
యర్రగొండపాలెం, మార్కాపురం: వైపాలెం గోశాల రోడ్డులో నివసిస్తున్న 100 కుటుంబాలు తీవ్ర సమస్యలకు గురవుతున్నాయి. రహదారి పూర్తిగా బురదతో నిండిపోవడం వల్ల భక్తులు, స్కూల్ పిల్లలు, కాలనీవాసులు నడవడంలో, ఆడుకోవడంలో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు....
Andhrapradesh

హాస్టల్‌లో VVIT విద్యార్థిని ఆత్మహత్య….

TV4-24X7 News
గుంటూరు అశోక్ నగర్‌లోని మేయర్ కార్యాలయం పక్కన ఉన్న లేడీస్ హాస్టల్‌లో అర్ధరాత్రి ఘోర ఘటన చోటుచేసుకుంది. VVIT కాలేజ్ విద్యార్థిని ప్లాస్టర్ మరియు క్లిప్‌లను ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టాభిపురం పోలీస్ శాఖ...
Andhrapradesh

న్యాయం చేయాలని పెనుకొండ ఎమ్మెల్యే!!

TV4-24X7 News
విజయవాడ, తాడేపల్లి బిసి సంక్షేమ శాఖా మంత్రి క్యాంప్ కార్యాలయంలో సెడ్స్ మాజీ ఉద్యోగులు పెనుకొండ ఎమ్మెల్యే, బిసి సంక్షేమ శాఖా మంత్రి శ్రీమతి సవితమ్మ గారిని కలసి వినతిపత్రం అందజేశారు. సోషియల్ ఎడ్యుకేషన్...
Andhrapradesh

సింగరేణి లాభాల పంపిణీ!!

TV4-24X7 News
సింగరేణి కంపెనీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను లాభాలను ప్రకటించింది. మొత్తం ₹2360 కోట్ల లాభాల్లో 34%ను కార్మికులకు పంపిణీ చేయనుందని నిర్ణయించింది. 🔹 ఈ ప్రకారం ₹802.4 కోట్లు శాశ్వత కార్మికులకు ఇవ్వనున్నాయి....
Andhrapradesh

కడపలో టీడీపీ లో అసమ్మతి!!

TV4-24X7 News
కడప జిల్లా రాజకీయ వాతావరణం తాజాగా ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన భర్త, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికు వ్యతిరేకంగా బహిరంగంగా నిరసన చేపట్టారు. టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీనియర్...
National

భూములు, ఆస్తుల ధరల్లో భారీ పెంపు..

TV4-24X7 News
హైదరాబాద్: రాష్ట్రంలో భూముల, ఆస్తుల విలువలు భారీగా పెరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంతో ఖాళీ స్థలాల విలువలను 150% వరకు, అపార్ట్‌మెంట్ల ఫ్లాట్లను 50% వరకు పెంచే సవరణలు చేపట్టింది....
Andhrapradesh

పాల ఉత్పత్తుల ధరలలో తగ్గింపు!!

TV4-24X7 News
పాల ఉత్పత్తుల ధరలు తగ్గించామని సంఘం డెయిరీ ప్రకటించింది.ఈ మేరకు, లీటర్ పాలు రూ. 2, కేజీ పన్నీరు రూ. 15, కేజీ నెయ్యి రూ. 30, కేజీ వెన్న రూ. 30 తగ్గించబడ్డాయి....