Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Telangana

దసరా పండుగలో ఇంటి భద్రతకు పోలీసులు చురుకైన చర్యలు!!

TV4-24X7 News
పాలకుర్తి ఇన్స్పెక్టర్ జానకిరామ్ రెడ్డి దసరా పండుగ సమయంలో ప్రజల భద్రత కోసం ప్రత్యేక సూచనలు జారీ చేశారు. పోలీసులు చోరీలను నివారించడానికి ఊరేగింపు (పెట్రోలింగ్) కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇంట్లో విలువైన వస్తువులను...
Telangana

సంపులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

TV4-24X7 News
తెలంగాణ: కరీంనగర్‌లో విషాదకర సంఘటన జరిగింది. బిహార్‌కు చెందిన సాహని బిట్టుకుమార్ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు నీటి సంపులో పడిపోవడం వల్ల మృతి చెందారు. సాయంత్రం, బొమ్మకలో ఉన్న పైపుల ఫ్యాక్టరీ ఆవరణలో...
Telangana

బతుకమ్మ, నవరాత్రి వేడుకల కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి!!

TV4-24X7 News
రామగుండం: బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకలకు ముందస్తు భద్రతా ఏర్పాట్లు రామగుండం పోలీసులు పూర్తిచేశారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ ప్రకారం, పెద్దపల్లి, మంచిర్యాల్ జోన్ల పరిధిలోని బతుకమ్మ ఆడే, అమ్మవారు...
Telangana

వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణీ మృతి…

TV4-24X7 News
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి యువ గర్భిణీ అఖిల (23) మృతి చెందింది. కొడంగల్ తాలూకా, రావులపల్లికి చెందిన ఆమె ఆదివారం అర్థరాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రికి చేరింది. ప్రారంభంలో...
Andhrapradesh

ప్రజాక్షేత్రానికే జగన్ మొగ్గు!!

TV4-24X7 News
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఎన్నుకున్న సభకు హాజరు కాకుండా తాడేపల్లి నుంచి మాత్రమే స్పందించడం సరైంది...
Telangana

యువకుడిని మోసం చేసిన సైబర్ నెరగాళ్లు…

TV4-24X7 News
ఆదిలాబాద్: ఆదిలాబాద్ సుందరయ్యనగర్‌కు చెందిన ఓ యువకుడు ధని లోన్ యాప్‌లో రూ. 5 లక్షల రుణానికి దరఖాస్తు చేశాడు. లోన్ మంజూరు కావాలంటే ముందుగా నగదు చెల్లించాలని మెసేజ్ అందడంతో, బాధితుడు విడతల...
Telangana

గడ్డి మందు తాగి గాజులవేణి శ్రావణి ఆత్మహత్య!!

TV4-24X7 News
బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన గాజులవేణి శ్రావణి (గర్భిణి) ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందింది. ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో గడ్డి మందు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు...
Telangana

ప్రజా పాలనలో అక్రమానిస్టులు సిగ్గుచేటు!!

TV4-24X7 News
లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనడం రాజ్యాంగ వ్యతిరేకం తెలంగాణ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ నాయక్ BRS ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ cpm నాయకులు శ్రీను...
Andhrapradesh

వలస కార్మిక కుటుంబం ఆత్మహత్యాయత్నం: తల్లి, పాప మృతి

TV4-24X7 News
కాగజ్‌నగర్ మండలం చింతగుడా సమీపంలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం జార్ఖండ్ నుంచి వచ్చిన వలస కార్మికుడు జగత్ రామ్ కుటుంబం రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో భార్య...
National

30 నాటికి ఎస్‌ఐఆర్‌ అమలుకు సిద్ధం కావాలని ఇసి ఆదేశాలు!!

TV4-24X7 News
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) అమలుకు ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఈ నెల 30వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు స్పష్టమైన...