Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

టికెట్ కౌంటర్‌లో మద్యం తాగిన సిబ్బంది..

TV4-24X7 News
పెద్దపల్లి: సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆదివారం టికెట్ కౌంటర్లోనే సిబ్బంది మద్యం తాగుతున్న దృశ్యాలు స్థానికుల కెమెరాలో చిక్కాయి. బాధ్యులను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు తప్పించుకున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, ప్లాట్ఫాం లైటింగ్...
Telangana

మహిళా వేశాధారణ లో చేరి చోరీ….

TV4-24X7 News
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నివసిస్తున్న శివరాజ్ కుటుంబంతో నిజామాబాద్‌కు వెళ్ళిన తరువాత, అతని స్నేహితుడు హర్షిత్ చోరీకు పాల్పడ్డాడు. లోన్ యాప్‌లో తీసుకున్న రుణాలు చెల్లించడానికి ఆడవేషంలో హర్షిత్ శివరాజ్ స్నేహితుని ఇంటికి చొరబడుతూ 6.75...
Telangana

ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

TV4-24X7 News
విశాఖ విశాఖపట్నం, సుజాతనగర్: తండ్రి చంద్రశేఖర్ ఐఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో 26 ఏళ్ల సాయి మారుతి కెవిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది కాలం హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమలో పనిచేసిన సాయి, ఇంటికి తిరిగి వచ్చాడు....
National

జీఎస్టీ 2.0తో ధరల పెరుగుదలు-తగ్గుదలలు..

TV4-24X7 News
జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకి కొన్ని వస్తువుల ధరలు తగ్గి, కొన్ని పెరుగుతున్నాయి. ధరలు తగ్గే వస్తువులు: పాలు, నెయ్యి, పన్నీర్, బియ్యం, పప్పులు, సబ్బులు, షాంపూ, టూత్‌పేస్ట్, బ్రష్‌, ఫేస్ పౌడర్‌, హెయిర్...
Telangana

ప్రజాపాలనా? పేదల ఇళ్లు కూల్చిన రేవంత్ ప్రభుత్వం పై అగ్రహం..

TV4-24X7 News
హైదరాబాద్‌ – హైడ్రా పరిధి “మేడం… మా కాళ్లు మొక్కుతాం… మా ఇళ్లు కూలగొట్టకండి” అంటూ ఎమ్మార్వో ముందు కాళ్లు మొక్కుతూ విలపించిన బాధితులు. పేదల ఆర్తనాదాలు వినిపించకముందే, రేవంత్ బుల్డోజర్ సర్కార్ ఇళ్లను...
Andhrapradesh

ఆందోళన బాటపట్టిన ఏయూ విద్యార్థులు

TV4-24X7 News
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆందోళనలు మరింత ముమ్మరమయ్యాయి. SFI ఆధ్వర్యంలో విద్యార్థులు “చలో కలెక్టరేట్” కార్యక్రమానికి సిద్ధమయ్యారు. తరగతులు బహిష్కరించి నిరసన ర్యాలీలో పాల్గొంటూ, తమ డిమాండ్లను బలంగా వినిపిస్తున్నారు....
Andhrapradesh

కీసరలో 50 కోట్ల భూమి కబ్జా ప్రయత్నం సంచలనం

TV4-24X7 News
మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలో భూమి కబ్జా వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రాంపల్లిలో 1999లో సర్వే నెంబర్ 385లో రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు ఇప్పుడు...
Telangana

కొబ్బరి బోండాలతో వెళ్తున్న డీసీఎం బోల్తా…

TV4-24X7 News
సూర్యాపేట జిల్లా – రాయినిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం సంచలనం రేపింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కొబ్బరి బోండాల డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు కావడంతో...
Andhrapradesh

పులివెందుల ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా మారెడ్డి లతా రెడ్డి

TV4-24X7 News
పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి.యర్రబల్లె చెరువుకు నీళ్లు వదులుతానన్న మాటను అమలు చేస్తూ, పులివెందుల ప్రజల అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు...
Andhrapradesh

నేడు బ్యాంకులు సెలవు ఎందుకో తెలుసా….?

TV4-24X7 News
ఆర్‌బీఐ జారీ చేసిన బ్యాంక్ హాలిడే ప్రకారం అన్ని బ్రాంచ్ లు సాధారణంగా బంద్ ఉంటాయి. అయితే సెప్టెంబర్ 22వ తేదీ కొన్ని ప్రాంతాల్లోనే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో...