Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

దువ్వూరు మండలంలో ఉల్లి రైతుల కష్టాలు

TV4-24X7 News
కడప/మైదుకూరు :దువ్వూరు మండలం :దువ్వూరు మండలంలోని ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా ఉల్లి పంట పూర్తిగా దెబ్బ తింది. మార్కెట్‌లో ధరలు కూడా పతనమవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.రైతుల...
Andhrapradesh

మహాలయ అమావాస్య – పితృదేవతల ఆరాధనకు విశిష్ట దినం

TV4-24X7 News
భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ అమావాస్య కృష్ణపక్ష చతుర్ధశి రోజున ప్రారంభమై మరుసటి రోజు వరకు కొనసాగుతుంది. హిందూ సంప్రదాయంలో ఈ రోజు ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినదిగా...
Andhrapradesh

బొల్లవరం మహర్షి స్కూల్ స్థలం వివాదం

TV4-24X7 News
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బొల్లవరం గ్రామంలోని మహర్షి పాఠశాలకు చెందిన 1.70 ఎకరాల స్థలంపై వివాదం కొత్త మలుపు తిరిగింది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సోదరుడు రాచమల్లు కిరణ్ రెడ్డిల అనుకూలంగా...
AndhrapradeshTelangana

చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని బహిరంగ లేఖ

TV4-24X7 News
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసి, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరుపొందిన మాజీ డీఎస్పీ నళిని తన అనారోగ్యంపై హృదయవిదారకమైన బహిరంగ లేఖను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. గత ఎనిమిదేళ్లుగా రుమాటాయిడ్ ఆర్థరైటిస్‌తో...
Andhrapradesh

నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె మూడో రోజు

TV4-24X7 News
నంద్యాల జిల్లాలో దస్తావేజు లేఖర్ల సమ్మె శనివారం మూడో రోజుకు చేరుకుంది. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షల్లో పాల్గొన్నారు. జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్...
Andhrapradesh

కడప జిల్లా – చాపాడు కుందు నదిలో మృతదేహం సంచలనం

TV4-24X7 News
కడప జిల్లా చాపాడు మండలం కుందు నదిలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం గత రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరులో కిడ్నాప్‌కు గురైన ఫైనాన్షియల్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డిదేనేమో...
Andhrapradesh

నంద్యాల జిల్లా మూడో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యగుల రిలే నిరాహార దీక్షలు.

TV4-24X7 News
నంద్యాల జిల్లా మూడో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యగుల రిలే నిరాహార దీక్షలు. • నంద్యాల పట్టణంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. • 1-2-1999...
Telangana

‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా’ & ‘రేవంతన్న కా సహారా’ స్కీమ్స్.

TV4-24X7 News
శీర్షిక:ముస్లిం మైనార్టీల కోసం కొత్త స్కీమ్స్‌ గైడ్‌లైన్‌లు జారీ వివరణ:రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కోసం రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాలు ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ మరియు ‘రేవంతన్న కా...
Telangana

మద్యం వ్యసనానికి బానిసై తల్లిని చంపిన కుమారుడు…

TV4-24X7 News
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడి గణపురంలో తల్లి హత్య కేసు సంచలనంమద్యం మత్తులో ఓ కుమారుడు తన కన్న తల్లినే కిరాతకంగా హతమార్చాడు. గోంగుపల్లి జంగయ్య అనే వ్యక్తి, మద్యం మత్తులో తన...
Andhrapradesh

… కొత్త ప్రియుడితో కలసి మాజీ ప్రియుణ్ని హత్య చేసిన మహిళ..

TV4-24X7 News
నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో సెప్టెంబర్ 9న చోటుచేసుకున్న ఆవుల శ్రీను (44) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఒంటరిగా జీవిస్తున్న శ్రీనుకు పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే...